కోదాడలో బిఆర్ఎస్ నేతల ఆందోళన
అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళ ఎమ్మెల్యేల పట్ల అధికార పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంగళవారం కోదాడలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు *కోదాడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారి* ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యువకులు పాల్గొన్నారు.